Rat-Hole Mining Experts Begin Manual Drilling Through Tunnel Debris | For Trapped 41People in Tunnel
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మందిని రక్షించటానికి….బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులైన ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఆగర్ యంత్రం దెబ్బతినడంతో ఆగిపోయిన పనులను వారు చేపట్టనున్నారు. శిథిలాల గుండా పంపించిన 800 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన పైపులోనికి ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు వెళ్లి డ్రిల్లింగ్ పనులు చేయనున్నారు. 800 మిల్లీమీటర్ల పైపులోకి ముగ్గురు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు వెళతారని రాకేశ్ రాజ్ పుత్ అనే నిపుణుడు చెప్పారు. వారిలో ఒకరు డ్రిల్లింగ్ పనులు, మరొకరు శిథిలాలను సేకరించడం, ఇంకొకరు శిథిలాలను ట్రాలీలో బయటకు తెస్తారని వెల్లడించారు. ర్యాట్ హోల్ మైనింగ్ పద్ధతి ద్వారా 24 గంటల్లో 10 మీటర్ల మేర శిథిలాలను తొలగించవచ్చని నిపుణుడు చెబుతున్నారు
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News –
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
——————————————————————————————————-
[ad_2]
source