తెదేపా నేతల పరిశ్రమల్లో అనధికార తనిఖీలు | Underground Mining Officers Raids on Granite Industries
బాపట్ల జిల్లా మార్టూరులో తెదేపా మద్దతుదారులకు చెందిన గ్రానైట్ పరిశ్రమల్లో భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారుల బృందం చేపట్టిన తనిఖీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేపట్టడాన్ని పరిశ్రమ యజమాని జనార్ధన్ తప్పుబట్టారు. కేవలం ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుడు కావడంతోనే సోదాలు నిర్వహిస్తున్నారని… ఇతర గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలు ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు.
ఏపీ మైనింగ్ శాఖ ఉన్నతాధికారి వెంకటరెడ్డి గత 5 ఏళ్లుగా ప్రభుత్వానికి సమాంతరంగా వ్యవస్థను నడుపుతూ నష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక వర్గాలను ఒత్తిడికి గురిచేసి వారి నుంచి కోట్లు కొల్లగొట్టారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–
[ad_2]
source